
- ఆర్.జి 1 ఏరియా సేవా అధ్యక్షురాలు శ్రీమతి అనిత లలిత్.
ముద్ర ముద్ర, గోదావరిఖని: గోదావరిఖని గోదావరిఖని .2 సింగరేణి సింగరేణి ఉన్నత 49 వ వార్షికోత్సవ వార్షికోత్సవ వేడుకలు బుధవారం సాయంత్రం అంగరంగ వైభవంగా వైభవంగా. పాఠశాల హెడ్ మాస్టర్ మాస్టర్ శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అతిథిగా ఆర్జీ 1 సేవా అధ్యక్షురాలు శ్రీమతి డి డి. ఈ సందర్భంగా అనిత అనిత లలిత్ కుమార్ మాట్లాడుతూ సింగరేణి ఉన్నత పాఠశాలలో నాణ్యమైన విద్యను అతి తక్కువ తక్కువ ఫీజుతో అందిస్తున్నామని, ఈ అవకాశాల్ని ప్రజలు వినియోగించు కోవాలని. అలాగే విద్యార్థులు మంచిగా మంచిగా చదివి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, సింగరేణి యాజమాన్యంకు మంచిపేరు తీసుకొని రావాలని.
పాఠశాలకుఅవసరమైన అన్ని సౌకర్యాలను సౌకర్యాలను అందించేందుకు ఆర్జీ -1 యాజమాన్యం ఎల్లవేళలాసిద్ధంగా ఉందని ఉందని, విద్యార్థులు విద్యార్థులు చదివి, మంచి మంచి అవకాశాలు అందిపుచ్చు కోవాలని సూచించారు సూచించారు.అలాగే 10 వ తరగతి విద్యార్థులు పట్టుదలతో చదివి ఫలితాలు సాదించాలని. వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా భాగంగా నిర్వహించిన పలు రకాల క్రీడాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన కనబర్చిన విద్యార్థులకు అతిథుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు.విద్యార్థులు నిర్వహించిన ప్రదర్శనలు అందరిని అందరిని. ఈ కార్యక్రమంలో డిజియం (పర్సనల్) పాఠశాలకరస్పాండెంట్ పాఠశాలకరస్పాండెంట్ కిరణ్ బాబు, శ్రీదేవి, శ్రీదేవి, చిలుక లక్ష్మి లేడీస్ లేడీస్ సెక్రటరీ, టీచర్స్, స్వర్ణలత, రాధిక, శ్రీలత, సుజాత, సుజాత, శశికళ, హెప్సిబా, కుమార, శ్రీనివాస్ పూర్వచందర్, రేష్మ, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, అధికారులు పెద్ద పెద్ద సంఖ్యలో సంఖ్యలో సంఖ్యలో సంఖ్యలో.