ముద్ర, తెలంగాణ బ్యూరో బ్యూరో:-పసుపు బోర్డు ఏర్పాటు చేశామని గొప్పలు చెప్పుకుంటున్న బిజెపి ప్రభుత్వం బడ్జెట్ బడ్జెట్ లో ఒక్క పైసా కూడా కేటాయించకపోవడం పట్ల ఎమ్మెల్సీ కవిత వ్యక్తం చేశారు. పసుపు బోర్డుకు నిధులు నిధులు కేటాయించకుండా నిజామాబాద్ రైతాంగాన్ని ప్రభుత్వం మోసం మోసం. నిధులు లేని పసుపు బోర్డు బోర్డు పనిచేస్తుందని పనిచేస్తుందని, ఏం పరిశోధనలు చేయగలరని.