
హోటల్, పబ్, ఈవెంట్ మేనేజర్లకు సూచించిన డీసీపీ వినీత్ వినీత్
మాదాపూర్, ముద్ర: శాంతి భద్రత విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ తీసుకుంటూ, పోలీసులకు సహకరించాలని మాదాపూర్ డీసీపీ జి.వినీత్. ఇటీవల ప్రిజం పబ్ పబ్ లో జరిగిన ఘటనను సందర్భంగా మాదాపూర్ పరిధిలోని హోటళ్లు హోటళ్లు, పబ్ పబ్, ఈవెంట్ మేనేజర్లతో గురువారం డీసీపీ ప్రత్యేక సమావేశం. తరచూ జరిగే అనుకోని అనుకోని సంఘటనల విషయాల్లో అనుమానిత వ్యక్తులు పట్ల హోటళ్లు హోటళ్లు, పబ్ లు లు, ఈవెంట్ మేనేజర్లు అప్రమత్తంగా ఉండటమే కాకుండా జాగ్రత్తలు. అనుమానిత వ్యక్తులు కన్పించినపుడు పోలీసులకు సమాచారం అందించాలని. పోలీసులు సోదాలు నిర్వహించినపుడు సైతం సహకరించాలని సహకరించాలని, నేరస్థులకు, అనుమానిత వ్యక్తులకు ఆశ్రయం కల్పించినట్లైతే తగిన చర్యలు తీసుకుంటామని తీసుకుంటామని తీసుకుంటామని. సుమారు 200 మంది మేనేజర్లు, యజమానులు యజమానులు హాజరైన సమావేశంలో అడిషనల్ డీసీపీ జయరాం జయరాం, ఏసీపీ, ఏసీపీ, ఎస్.హెచ్.వో.వో లు, హబీబుల్లా, రమణ తదితరులు.