ముద్ర న్యూస్ బ్యూరో: 2025-26 ఏడాది వార్షిక బడ్జెట్ను పార్లమెంటులో కేంద్ర ఆర్థిక ఆర్థిక శాఖ నిర్మలా సీతారామన్. వరుసగా ఎనిమిదోసారి బడ్జెట్ను ప్రవేశపెడుతున్న నిర్మాలా సీతారామన్ సీతారామన్, ఎన్డీఏ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి అధికారంలోకి తర్వాత తొలి పూర్తిస్థాయి బడ్జెట్ కావడం. బడ్జెట్పై ఆసక్తిగా పేదలు, మధ్య మధ్య తరగతి, వేతన జీవులు ఎదురు చూశారు. ఆదాయపన్ను శ్లాబులను ఆరు ఆరు నుంచి కుదించే అవకాశం ఉన్నట్లు. మందగించిన వృద్ధిరేటు మెరుగుకు మరిన్ని చర్యలు ఉంటాయని అంచనా. జన్ధన్, ముద్ర యోజన పథకాలకు కేటాయింపులు పెంచే సూచనలు. గ్రామీణ పేదల సొంతింటి సొంతింటి కోసం హౌసింగ్ ఫర్ ఆల్ పేరుతో సాయం కేంద్రం సాయం. పట్టణాల్లో కోటి మందికి మందికి ఇళ్ల సాయం అందించే సూచనలు. పీఎం సూర్యఘర్ ముఫ్త్ ముఫ్త్ బిజ్లీ కేటాయింపులు పెంచే అవకాశం. పేదలు, మధ్య మధ్య, మహిళల కోసం కొత్త పథకాలు ప్రవేశపెట్టే సూచనలు.