Home ఆంధ్రప్రదేశ్ రూ.40 కోట్లు చేతులు మారాయి…వివేకా హత్య కేసు పై సంచలన ఆరోపణలు చేసిన వైఎస్ షర్మిల – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Swen Daily

రూ.40 కోట్లు చేతులు మారాయి…వివేకా హత్య కేసు పై సంచలన ఆరోపణలు చేసిన వైఎస్ షర్మిల – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Swen Daily

by Admin_swen
0 comment
 రూ.40 కోట్లు చేతులు మారాయి...వివేకా హత్య కేసు పై సంచలన ఆరోపణలు చేసిన వైఎస్ షర్మిల - Latest Telugu News |  తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



ముద్ర,ఆంధ్రప్రదేశ్:- మాజీమంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించి ఏపీసీసీ ప్రెసిడెంట్ వైఎస్ షర్మిల సంచలన ఆరోపణలు చేశారు. వివేకా హత్యలో రూ.40 కోట్లు చేతులు మారాయని, దీనికి ఆధారాలు కూడా ఉన్నాయని. ఫోన్ రికార్డులతో పాటు డబ్బులు చేతులు మారిన సాక్ష్యాలు ఉన్నా కూడా ఐదేళ్లుగా ప్రభుత్వం నిందితులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని షర్మిల ప్రశ్నించారు. పులివెందులలో నేడే ఎన్నికల ప్రచారంలో ఆమె మాట్లాడుతూ, వాస్తవానికి సీబీఐ సాక్ష్యాలు, ఆధారాలు సేకరించేదాకా వివేకా హత్య కేసులో అవినాశ్ రెడ్డి హస్తం ఉందనే విషయం తమకు తెలియదన్నారు.

ఈ హత్యలో అవినాష్ పాత్ర ఉందని తెలిశాక, హత్య జరగడానికి ముందు, ఆ తర్వాత ఆయన ఎవరికి ఫోన్ చేశారనే వివరాలు బయటకొచ్చాయని షర్మిల వివరించారు. ఇంత స్పష్టంగా ఆధారాలు కనిపిస్తున్నప్పటికీ ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం. వివేకా జరిగిన ఘటన స్థలంలో ఆధారాలు తుడిచేస్తుంటే అవినాశ్ రెడ్డి చూస్తూ ఉండిపోవడం వెనక కారణాలేంటని షర్మిల ప్రశ్నించారు.

You may also like

Leave a Comment

Swendaily.com delivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, Swendaily.com is your trusted source for timely and reliable news

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Page Perfect Tech